షిర్డీ,జులై 3: : గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా సాయినాథుడు కొలువైన షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కు ఓ ప్రవాస భారతీయుడు 33 వేల అమెరికన్ డాలర్ల మొత్తాన్ని (భారత కరెన్సీలో సుమారు 17 లక్షల రూపాయలకు పైనే..) విరాళంగా అందించారు. మరో భక్తుడు 90 గ్రాముల విలువైన హారాన్ని బాబాకు బహుకరించినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment