లండన్, జులై 30: ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్లో గుత్తా జ్వాల-అశ్వని పొన్నప్పల జోడీ విజయం సాధించారు. జ్వాల జోడి 23-25, 20-12, 21-18 తేడాతో చెంగ్-చియాస్ పై విజయం సాధించారు. ఇప్పటికే మహిళల డబుల్స్ లో ఒక మ్యాచ్లో ఓడిన గుత్తా-అశ్వని జోడీ ఈ విజయానికి తీవ్రంగా శ్రమించారు.
దూసుకుపోతున్న సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సైనా మరో అడుగు ముందుకేసింది. బెల్జియం క్రీడాకారిణి టాన్లీ పై సైనా నెహ్వాల్ 21-4, 21-14 తేడాతో విజయం సాధించి రెండో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
హాకీ లో భారత్ ఓటమి
ఒలింపిక్స్ లో భాగంగా సోమవారం జరిగిన తొలి హాకీ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది. 2-3 తేడాతో నెదర్లాండ్ చేతిలో ఓడొపోయింది.
దూసుకుపోతున్న సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సైనా మరో అడుగు ముందుకేసింది. బెల్జియం క్రీడాకారిణి టాన్లీ పై సైనా నెహ్వాల్ 21-4, 21-14 తేడాతో విజయం సాధించి రెండో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
హాకీ లో భారత్ ఓటమి
ఒలింపిక్స్ లో భాగంగా సోమవారం జరిగిన తొలి హాకీ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది. 2-3 తేడాతో నెదర్లాండ్ చేతిలో ఓడొపోయింది.
No comments:
Post a Comment