మాజీమంత్రి కలిదిండి రామచంద్రరాజు మృతి

హైదరాబద్,జులై 30:  పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి కలిదండి రామచంద్రరాజు సోమవారం సాయంత్రం  బీమవరం లో మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో రామచంద్రరాజు భాదపడుతున్నారు. భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. 1983 నుంచి 2004 సంవత్సర కాలంలో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు