Monday, July 30, 2012

మాజీమంత్రి కలిదిండి రామచంద్రరాజు మృతి

హైదరాబద్,జులై 30:  పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి కలిదండి రామచంద్రరాజు సోమవారం సాయంత్రం  బీమవరం లో మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో రామచంద్రరాజు భాదపడుతున్నారు. భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. 1983 నుంచి 2004 సంవత్సర కాలంలో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...