న్యూఢిల్లీ, జులై 25: కాంగ్రెస్ పార్టీ , ఎన్ సిపి (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) మధ్య రాజీ కుదిరింది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో ఎన్ సిపి నేతలు శరద్పవార్, ప్రఫుల్ పటేల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలపై చర్చించారు. శరద్పవార్, ప్రఫుల్ పటేల్ మంత్రి మండలిలో కొనసాగటానికి అంగీకరించారు. సమన్వయ కమిటీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. దీంతో వివాదం ముగిసిపోయినట్టు చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment