Thursday, July 19, 2012

ప్రశాంతంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

®ÔXÔ‰, ‚ªý-‡-®ýXÔ, Åç©Õ-’¹Õ-Ÿä¬Á¢, Åç©¢-’Ã-º-ªÃ-†¾Z-®¾-NÕ-A  ‹šË¢-’ûÂ¹× Ÿ¿Öª½¢

 ÊÖuœµËMx, జులై 19:  ªÃ†¾Z-X¾A ‡Eo-Â¹Â¹× ¤Äª½x-„çÕ¢{Õ, œµËMx, X¾ÛŸ¿Õ-ÍäaJ , ‚§ŒÖ ªÃ†¾Z© ¬Ç®¾-Ê-®¾-¦µ¼© ¦µ¼«-¯Ã©ðx Eª½y-£ÏÇ¢-*Ê ¤òL¢’û «áT-®Ï¢C. ‡Eo¹ X¶¾LÅéÊÕ ©ãÂˈ¢X¾Û ÆÊ¢-ÅŒª½¢ ‚C-„ê½¢ “X¾Â¹-šË-²Ähª½Õ. Ÿä¬Á-ªÃ-•-ŸµÄ-E©ð §ŒâXÔ\ ͵çjªý-X¾-ª½q¯þ ²òE-§ŒÖ-’âDµ, “X¾º-¦ü-«á-ÈKb, ªÃ£¾Ý-©ü-’â-Dµ©Õ , «Ö§ŒÖ-«A, «á©Ç-§ŒÕ¢-®Ï¢-’û-§ŒÖ-Ÿ¿„þ, ¬Áª½-Ÿþ-X¾-„êý... ÅŒC-ÅŒ-ª½Õ©Õ ‹{Õ-„ä-¬Çª½Õ. «á©Ç-§ŒÕ¢-®Ï¢’û ¤ñª½-¦Ç-{ÕÊ ®¾¢’ÃtÂ¹× ‹{Õ-„ä-¬Çª½Õ. ƪáÅä ¤ñª½-¦Ç{Õ •J-T-Ê{Õd ‚§ŒÕÊ J{-Jo¢’û ÆCµ-ÂÃJ Ÿ¿%†ÏdÂË B®¾Õ-¹×-„ç-@Á-œ¿¢Åî ‚§ŒÕ-ÊÂ¹× «ÕSx ‹{Õ-„äæ® ²ù¹ª½u¢ ¹Lp¢-Íê½Õ. ®ÔXÔ‰, ‚ªý-‡-®ýXÔ, Åç©Õ-’¹Õ-Ÿä¬Á¢, Åç©¢-’Ã-º-ªÃ-†¾Z- ®¾-NÕ-A ‹šË¢-’ûÂ¹× Ÿ¿Öª½¢’à «Û¯Ãoªá.

 హైదరాబాద్ లో  రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 193 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనర్హత కారణంగా సుమన్‌ రాథోడ్‌ ఓటు వేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓటింగ్ సరళిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పర్యవేక్షించారు. బ్యాలెట్ బ్యాక్సులను శుక్రవారం ఉదయం 6:30 గంటలకు విమానంలో  ఢిల్లీకి తరలిస్తామని రిటర్నింగ్ అధికారి సదారామ్ తెలిపారు. రెండు బ్యాలెట్ పత్రాలకు గీతలు పడటంతో వాటిని రద్దు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరూ రెండో బ్యాలెట్ పత్రం అడగలేదన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చిన్నం రామకోటయ్య, బాలనాగిరెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, కొడాలి నాని పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఓటేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...