భారత్ లో పెట్టుబడుల వాతావరణం సానుకూలంగా లేదు- ఒబామా

వాషిగ్టన్ : ,జులై 15:  రిటైల్ సహా అన్ని రంగాల్లో భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పై నిషేధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్పష్టం చేశారు. భారత్ లో పెట్టుబడుల వాతావరణం సానుకూలంగా లేదన్నారు. ఆర్థిక సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడం తప్పని సరని సలహా ఇచ్చారు. అనేక సవాళ్ల మధ్య భారత్ వృద్ధి సాధిస్తుండటం హర్షణీయమని అన్నారు. కాశ్మీర్ సహా అనేక అంశాలను భారత్-పాకిస్తాన్ లు మాత్రమే పరిష్కరించుకోవాలని, అమెరికా సహా మరే దేశమూ పరిష్కారం చూపలేవని అన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు