వాషిగ్టన్ : ,జులై 15: రిటైల్ సహా అన్ని రంగాల్లో భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పై నిషేధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్పష్టం చేశారు. భారత్ లో పెట్టుబడుల వాతావరణం సానుకూలంగా లేదన్నారు. ఆర్థిక సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడం తప్పని సరని సలహా ఇచ్చారు. అనేక సవాళ్ల మధ్య భారత్ వృద్ధి సాధిస్తుండటం హర్షణీయమని అన్నారు. కాశ్మీర్ సహా అనేక అంశాలను భారత్-పాకిస్తాన్ లు మాత్రమే పరిష్కరించుకోవాలని, అమెరికా సహా మరే దేశమూ పరిష్కారం చూపలేవని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment