Monday, June 25, 2012

డాలర్ శేషాద్రి పదవీ కాలం రెండేళ్లు పొడిగింపు

హైదరాబాద్ ,జూన్ 25;  తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రి పదవీ కాలంని మరో రెండేళ్లు పొడిగిస్తూ టిటిడి పాలకమండలి  నిర్ణయంలు తీసుకుంది. వరాహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం వేయాలని నిర్ణయించారు. కల్యాణకట్టలో 620 క్షురకుల పోస్టుల భర్తీకి సమావేశం ఆమోదం తెలిపింది. తిరుమల-తిరుపతి ప్రాంతాన్ని మద్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...