డాలర్ శేషాద్రి పదవీ కాలం రెండేళ్లు పొడిగింపు

హైదరాబాద్ ,జూన్ 25;  తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రి పదవీ కాలంని మరో రెండేళ్లు పొడిగిస్తూ టిటిడి పాలకమండలి  నిర్ణయంలు తీసుకుంది. వరాహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం వేయాలని నిర్ణయించారు. కల్యాణకట్టలో 620 క్షురకుల పోస్టుల భర్తీకి సమావేశం ఆమోదం తెలిపింది. తిరుమల-తిరుపతి ప్రాంతాన్ని మద్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు