Thursday, June 21, 2012

ఆస్ట్రేలియా పై భారతీయుల మక్కువ

మెల్ బోర్న్,జూన్ 21: ఐదేళ్లకోసారి నిర్వహించే ఆస్ట్రేలియా జనాభా లెక్కల ప్రకారం అక్కడ భారత సంతతికి చెందిన ప్రజల సంఖ్య లక్షా యాభై వేలకు చేరింది. 2006తో పోలిస్తే ఇది  14 శాతం ఎక్కువ. జాత్యాహంకార దాడులు జరుగుతున్నా.. వివక్షకు గురవుతున్నా.. ఆస్ట్రేలియాపై భారతీయుల మక్కువ ఏ మాత్రం తగ్గడం లేదనడానికి  ఇది  నిదర్శనం.  ముఖ్యంగా పంజాబీ మాట్లాడేవారైతే మునుపటి లెక్కలతో పోలిస్తే ఏకంగా 200 శాతం పెరిగారని లెక్కలు చెబుతున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...