కుప్పగా పసికుసుమాలు...

పాలమూరులో కలకలం 
మహబూబ్‌నగర్,జూన్ 29: : మహబూబ్‌నగర్ జిల్లా పెద్దచెరువుగట్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఆరుగురు చిన్నారులతోపాటు మరో ముగ్గురున్నారు. కాగా మృతులు ఎవరనే  విషయం ఇంకా తెలియరాలేదు. వీరిని హత్యచేశారా..లేక ప్రయోగాల నిమిత్తం ఈ మృతదేహాల్ని వాడి పడేశారా అన్నది తేలాల్సి ఉంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు