Friday, June 29, 2012

కుప్పగా పసికుసుమాలు...

పాలమూరులో కలకలం 
మహబూబ్‌నగర్,జూన్ 29: : మహబూబ్‌నగర్ జిల్లా పెద్దచెరువుగట్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఆరుగురు చిన్నారులతోపాటు మరో ముగ్గురున్నారు. కాగా మృతులు ఎవరనే  విషయం ఇంకా తెలియరాలేదు. వీరిని హత్యచేశారా..లేక ప్రయోగాల నిమిత్తం ఈ మృతదేహాల్ని వాడి పడేశారా అన్నది తేలాల్సి ఉంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...