Tuesday, June 26, 2012

ఒలంపిక్స్‌లో సానియాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

హైదరాబాద్,జూన్ 26: భారత మహిళా టెన్నిస్ తార సానియా మీర్జా, రష్మీ చక్రవర్తిలకు లండన్ ఒలంపిక్స్ డబుల్స్ టెన్నిస్ విభాగంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవర్మన్‌కు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...