ఇస్లామాబాద్ ,,జూన్ 26: 20 సంవత్సరాల క్రితం బాంబు దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇక్కడ జైలులో ఉంటున్నసరబ్ జిత్ సింగ్ ఉరిశిక్షను పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ జీవిత ఖైదుగా మార్చారు. ఉరి శిక్షని జీవిత కాలశిక్షగా మార్చడంతో ఇప్పటికే 14 ఏళ్లు దాటి జైలులో ఉంటున్న అతనిని త్వరలో విడుదల చేస్తారు.ఈ వార్త తో పంజాబ్ లోని సరబ్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment