రూపాయి కనిష్ట పతనం...

ముంబై,జూన్ 21: : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో వరుసగా నాలుగో రోజు రూపాయి పతనమైంది. యూస్ డాలర్ తో పోల్చితే రుపాయి 56.57 స్థాయికి పతనమై.. రికార్డు కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. మే 31 తేదిన రూపాయి 56.52 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. గత మూడు సెషన్లలో రూపాయి 75 పైసలు నష్టపోయింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు