హైదరాబాద్,జూన్ 15; జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపిన ఉప ఎన్నికలలో అంచనాలకు అనుగుణం గానే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆథిక్యంలో దూసుకు పోతోంది. నెల్లూరు లోఅక్ సభ స్థానం తో పాటు 15 అసెంబ్లీ స్థానలలో జగన్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా రెండు చోట్ల కాంగ్రెస్, పరకాలలో తెరాస ముందంజలో ఉన్నాయి. టి.డి.పి ఇంకా జాడ లేదు. 2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment