జగన్ పార్టీ జైత్ర యాత్ర....

 హైదరాబాద్,జూన్ 15; జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపిన  ఉప ఎన్నికలలో అంచనాలకు అనుగుణం గానే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ  ఆథిక్యంలో దూసుకు పోతోంది. నెల్లూరు లోఅక్ సభ స్థానం తో పాటు 15 అసెంబ్లీ స్థానలలో జగన్ పార్టీ   ఆధిక్యంలో కొనసాగుతుండగా రెండు  చోట్ల  కాంగ్రెస్, పరకాలలో తెరాస ముందంజలో ఉన్నాయి.  టి.డి.పి ఇంకా జాడ లేదు.    2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది.  సాయంత్రానికి  పూర్తి ఫలితాలు వెలువడతాయి.   

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు