రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5.99 శాతం డీఏ

హైదరాబాద్ ,జూన్ 29:   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 5.99 శాతం పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం  జరిగిన మంత్రి మండలి సమావేశంలో నూతన ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపారు. కొత్త భూ కేటాయింపు విధానాన్ని కూడా ఆమోదించారు. కాగా, ఈ సమావేశంలో ఎతువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు