Friday, June 29, 2012

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5.99 శాతం డీఏ

హైదరాబాద్ ,జూన్ 29:   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 5.99 శాతం పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం  జరిగిన మంత్రి మండలి సమావేశంలో నూతన ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపారు. కొత్త భూ కేటాయింపు విధానాన్ని కూడా ఆమోదించారు. కాగా, ఈ సమావేశంలో ఎతువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...