Thursday, June 28, 2012

జగన్ బెయిల్ పై హైకోర్టు. తీర్పు జులై 4కి వాయిదా

హైదరాబాద్:జూన్ 28: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. జగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదించగా, సిబిఐ తరఫున అశోక్ భాను వాదించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...