హైదరాబాద్ ,జూన్ 18: నూతన మద్యం విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మద్యం విధానంలో 6 స్లాబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10 వేల జనాభా వరకు షాపు లైసెన్స్ ఫీజు రూ.32.5లక్షలుగా, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.34లక్షలుగా, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.42లక్షలుగా నిర్ణయించింది. ఇంకా 3 నుంచి 5లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.46లక్షలుగా, 5 నుంచి 20లక్షలు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు 64 లక్షలు, జనాభా 20లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.1.04 కోట్లుగా నూతన మద్య విధానంలో వెల్లడించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment