Monday, May 7, 2012

ఎయిర్ ఇండియా పైలెట్లు మెరుపు సమ్మె

న్యూఢిల్లీ ,మే 8:  ఎయిర్ ఇండియా పైలెట్లు మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఢిల్లీ నుంచి చికాగో, టొరొంటో వెళ్లే విమానాలు రద్దు అయ్యాయి. సమ్మెలో 250మంది పైలెట్లు పాల్గొన్నారు. ముంబై నుంచి న్యూజెర్సీ, హాంగ్ కాంగ్ వెళ్ళే విమానాలు కూడా రద్దయ్యాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...