ముంబై,మే 2: రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కొన్నాళ్ల క్రితం పుంజుకున్న రూపాయి.. మళ్లీ పతనమవుతూ కలవరపెడుతోంది. రెండు నెలల వ్యవధిలోనే డాలర్తో పోలిస్తే దాదాపు నాలుగు వందల పైసల మేర క్షీణించి 53 స్థాయికి చేరువలో ఉంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా ఆర్థిక లోటు పెరిగిపోవడం, భారత్ అంచనాలను రేటింగ్ ఏజెన్సీలు తగ్గించడం, దేశ భవిష్యత్పై ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తడం తదితర అంశాలన్నీ కూడా కరెన్సీ క్షీణతకు కారణమవుతున్నాయి. దిగుమతి చేసుకునే వాటిలో కొన్నింటి రేట్లు అంతర్జాతీయంగా తగ్గినా.. రూపాయి విలువ క్షీణత కారణంగా ఆ ప్రయోజనాలేమీ దక్కే పరిస్థితి లేదు. పెపైచ్చు రోజుకో వస్తువు ధర అంతకంతకూ పెరుగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment