కోడ్ను పాక్షికంగా సడలించిన ఈసీ
హైదరాబాద్ ,ఏప్రిల్ 26: ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ను ఎన్నికల సంఘం పాక్షికంగా సడలించింది. జిల్లాలకు కాకుండా నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికోడ్ పరిమితం చేసింది. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ, కరువు నివారణ పనులు కొనసాగించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక పర్యటనలపై మాత్రం జిల్లా వ్యాప్తంగా నిషేధం కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.
Comments