Thursday, April 26, 2012

కోడ్‌ను పాక్షికంగా సడలించిన ఈసీ

హైదరాబాద్ ,ఏప్రిల్ 26:   ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను  ఎన్నికల సంఘం పాక్షికంగా సడలించింది. జిల్లాలకు కాకుండా నియోజకవర్గాలకు మాత్రమే  ఎన్నికోడ్ పరిమితం చేసింది. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ, కరువు నివారణ పనులు కొనసాగించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక పర్యటనలపై మాత్రం జిల్లా వ్యాప్తంగా నిషేధం కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...