మంగళవారం నుంచి మళ్ళీ పార్లమెంట్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్ 23: : పార్లమెంట్‌ మలివిడత సమావేశాలు మంగళవారం రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉగ్రవాద నిరోధక జాతీయ కేంద్రం ఎన్ సీటీసీ ఏర్పాటును ప్రతిపక్షాలతో పాటు యూపిఏలోని కొన్ని కీలక భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తుండటంతో సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి. 2012-13 బడ్జెట్‌తో పాటు లోక్‌పాల్‌ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు