న్యూఢిల్లీ,ఏప్రిల్ 23: : పార్లమెంట్ మలివిడత సమావేశాలు మంగళవారం రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉగ్రవాద నిరోధక జాతీయ కేంద్రం ఎన్ సీటీసీ ఏర్పాటును ప్రతిపక్షాలతో పాటు యూపిఏలోని కొన్ని కీలక భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తుండటంతో సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి. 2012-13 బడ్జెట్తో పాటు లోక్పాల్ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందాల్సి ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment