టెక్ మహీంద్రాలో భారీగా రిక్రూట్‌మెంట్

హైదరాబాద్,ఏప్రిల్ 10:  సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 10 వేల మంది ఉద్యోగుల నియామకానికి టెక్ మహీంద్ర స్వీకారం చుట్టింది. సత్యం కంప్యూటర్స్ సంస్థను విలీనం చేసుకున్న తర్వాత భారీ స్థాయిలో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ ఇదేనని కంపెనీ అధికారులు తెలిపారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు