Tuesday, April 10, 2012

టెక్ మహీంద్రాలో భారీగా రిక్రూట్‌మెంట్

హైదరాబాద్,ఏప్రిల్ 10:  సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 10 వేల మంది ఉద్యోగుల నియామకానికి టెక్ మహీంద్ర స్వీకారం చుట్టింది. సత్యం కంప్యూటర్స్ సంస్థను విలీనం చేసుకున్న తర్వాత భారీ స్థాయిలో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ ఇదేనని కంపెనీ అధికారులు తెలిపారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...