హట్యాయి,ఏప్రిల్ 1: దక్షిణ థాయ్లాండ్లో ముస్లిం చొరబాటుదారులు శనివారం జరిపిన బాంబు దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరుకుంది. 340 మంది గాయపడ్డారు. యల నగరంలో రెస్టారెంట్లు, దుకాణాలతో కిటకిటలాడే ఓ ప్రాంతంలో బాంబులతో నింపిన ట్రక్కుతో ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 20 నిమిషాల తర్వాత ఘటనా స్థలం వద్ద ప్రజలు గుమిగూడినప్పుడు మరో కారు బాంబు పేలింది. ఈ విస్ఫోటనంతో ఎక్కువగా ప్రాణ నష్టం సంభవించింది. దక్షిణ ప్రావిన్స్ లోని నరాటివాత్, పటాని, యల ప్రాంతాల్లో 2004 నుంచి ఇప్పటివరకు ఐదు వేల మందికి పైగా అమాయకులను ముస్లిం చొరబాటుదారులు బలితీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment