Thursday, March 8, 2012

. ఎంఎంటీఎస్‌ నడిపిన తొలి మహిళా డ్రైవర్

సికింద్రాబాద్,మార్చి 8:  దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా సత్యవతి అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున  బాధ్యతలు చేపట్టారు. హైదారాబాదులోని మాతృభూమి మహిళా స్పెషల్‌ ఎంఎంటీఎస్‌ రైలును ఆమె విజయవంతంగా నడిపారు. లింగంపల్లి నుంచి సికింద్రాబాదు వరకూ ఈ రైలును  సత్యవతి నడిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...