. ఎంఎంటీఎస్‌ నడిపిన తొలి మహిళా డ్రైవర్

సికింద్రాబాద్,మార్చి 8:  దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా సత్యవతి అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున  బాధ్యతలు చేపట్టారు. హైదారాబాదులోని మాతృభూమి మహిళా స్పెషల్‌ ఎంఎంటీఎస్‌ రైలును ఆమె విజయవంతంగా నడిపారు. లింగంపల్లి నుంచి సికింద్రాబాదు వరకూ ఈ రైలును  సత్యవతి నడిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు