హైదరాబాద్ ,మార్చి 13: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రయాణికులతో వెళుతున్న ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్గూడా చౌరస్తా వద్ద బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ 45 మంది ప్రయాణికులను సురక్షితంగా క్రిందికి దించారు. శంషాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపల బస్సు మొత్తం కాలిపోయింది. ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద కారణాలు తెలియరాలేదు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment