న్యూఢిల్లీ,మార్చి 23: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 శాతం డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన డీఏ జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. . భోపాల్ ప్రమాద బాధితులకు 1500 కోట్లు రూపాయల్ని ప్రభుత్వం ఇవ్వనుంది. బాధితల ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలను అందించనున్నారు. అంతేకాక హిందూ వివాహ చట్టంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. వివాహ చట్టంలో విడాకులు ఇక సులభతరం కానున్నాయి. విడాకులు పొందే సమయానికి భర్త సంపాదించిన ఆస్తిలో వాటా భార్యకు దక్కనుంది. దత్తత తీసుకున్న పిల్లలకు కూడా సమానమైన హక్కులు ఉంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment