హైదరాబాద్,మార్చి 23: : రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ నందన నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం పంచాంగ పఠనం చేశారు. వివిధ రంగాలలో విశిష్ట పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన పలువురికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉగాది పురస్కారాలు అందజేశారు. మంత్రులు వట్టి వసంత కుమార్, సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment