న్యూఢిల్లీ :ఉత్తర భారత దేశంలో మళ్ళీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3.37 నిముషాలకు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ లలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5 గా నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ను భూకంప కేంద్రంగా గుర్తించారు. ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. నార్త్లో నిన్న కూడా ప్రకంపనలు సంభవించాయి. వరుస ప్రకంపనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment