Sunday, February 19, 2012

భారత్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం

బ్రిస్బేన్, ఫిబ్రవరి 19:  ఇక్కడ జరిగిన  ముక్కోణపు సిరీస్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 43.3 ఓవర్లకు 178 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అయిదు వికెట్లు తీసుకున్న హిల్ఫెనాస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...