హొబర్ట్,ఫిబ్రవరి 24: ముక్కోణపు క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 280 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.2 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో జయవర్ధనే 85 పరుగులు, చంఢీమాల్ 80 పరుగులు చేశారు. క్రిస్టియన్ మూడు వికెట్లు, హిల్ఫెన్ హాస్ రెండు, హారిస్, డోహెర్టీలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్ లో ప్రస్తుతం శ్రీలంక 15 పాయింట్లు, ఆస్ట్రేలియా 14, భారత్ 10 పాయింట్లతో ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment