శ్రీలంక సంచలన విజయం

హొబర్ట్,ఫిబ్రవరి 24:  ముక్కోణపు క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా  నిర్ణీత 50 ఓవర్లలో  6 వికెట్లు నష్టపోయి 280 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.2 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో జయవర్ధనే 85 పరుగులు, చంఢీమాల్ 80 పరుగులు చేశారు. క్రిస్టియన్ మూడు వికెట్లు, హిల్ఫెన్ హాస్ రెండు, హారిస్, డోహెర్టీలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్ లో  ప్రస్తుతం శ్రీలంక 15 పాయింట్లు, ఆస్ట్రేలియా 14, భారత్ 10 పాయింట్లతో ఉన్నాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు