హైదరాబాద్, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం తో నామినేషన్ల ప్రక్రియ మొదలయింది. ఈనెల 29వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసం హరణ గడువు మార్చి మూడవ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, స్టేషన్ ఘనాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి, కోవూరు నియోజకవర్గాలకు మార్చి 18న పోలింగ్ జరుగుతుంది. 21వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment