హైదరాబాద్,పిబ్రవరి 15: టీఆర్ఎస్ అద్యక్షుడు కేసీఆర్ మరోసారి చండీయాగం చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతోపాటు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు ఆయన ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం వేదపండితులు యాగానికి అంకురార్పణ చేశారు. కేసీఆర్ దంపతులు, కుమార్తె కవిత, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం 2009లోనూ కేసీఆర్ ఇలాంటి యాగం నిర్వహించారు. శుక్రవారం కేసీఆర్ జన్మదినం నేపథ్యంలో ఈ యాగాన్ని శుక్రవారం సాయంత్రం ముగించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment