హైదరాబాద్, ఫిబ్రవరి 14 : 'కాంగ్రెస్లో కుమ్ములాటలు, అవినీతి కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు తమ పార్టీ వైపే చూస్తున్నారని , వచ్చే ఎన్నికలు తమకు ఏకపక్షంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మద్యం ముడుపుల కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ డొల్లతనం అసెంబ్లీలో బయటపడిందని, అటు చర్యలూ తీసుకోలేక...ఇటు అసెంబ్లీలో చర్చకూ ముందుకు రాలేక మొహం దాచుకొంటోందని ఆయన విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment