వరంగల్,ఫిబ్రవరి 11: మూడు రోజుల పాటు జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం తో ముగిసింది. ఆసియా ఖండంలోనే గిరిజనులు జరుపుకునే అతి పెద్ద జాతర ఇది. ఈ జాతరకు 80 నుంచి 85 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. గిరిజన సాంప్రదాయ పద్దతులతో శనివారం సాయంత్రం విగ్రహాలకు పూజలు చేశారు. గద్దెల నుంచి సమ్మక్క, సారలమ్మలు వనానికి తరలివెళ్లడంతో జాతర ముగిసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment