Saturday, February 11, 2012

ముగిసిన మేడారం జాతర

వరంగల్,ఫిబ్రవరి 11:  మూడు రోజుల పాటు జరిగిన మేడారం   సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం తో ముగిసింది. ఆసియా ఖండంలోనే గిరిజనులు జరుపుకునే అతి పెద్ద జాతర ఇది. ఈ జాతరకు 80 నుంచి 85 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. గిరిజన సాంప్రదాయ పద్దతులతో శనివారం  సాయంత్రం విగ్రహాలకు పూజలు చేశారు. గద్దెల నుంచి సమ్మక్క, సారలమ్మలు వనానికి తరలివెళ్లడంతో జాతర ముగిసింది.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...