ముగిసిన మేడారం జాతర

వరంగల్,ఫిబ్రవరి 11:  మూడు రోజుల పాటు జరిగిన మేడారం   సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం తో ముగిసింది. ఆసియా ఖండంలోనే గిరిజనులు జరుపుకునే అతి పెద్ద జాతర ఇది. ఈ జాతరకు 80 నుంచి 85 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. గిరిజన సాంప్రదాయ పద్దతులతో శనివారం  సాయంత్రం విగ్రహాలకు పూజలు చేశారు. గద్దెల నుంచి సమ్మక్క, సారలమ్మలు వనానికి తరలివెళ్లడంతో జాతర ముగిసింది.   

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు