న్యూఢిల్లీ,జనవరి 22: అమెరికాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు భారత్, చైనా దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా మంజూరు ప్రక్రియను వేగవంతంతో పాటు సరళతరం చేసేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా సమాయత్తమయ్యారు. 2011లో రికార్డు స్థాయిలో 68 వేల హెచ్1బీ వీసాలు ప్రక్రియను ఇప్పటికే కౌన్సిలర్ బృందం పూర్తి చేసిందని కౌన్సిలర్ ఎఫైర్స్ మినిస్టర్ జేమ్స్ హెర్మన్ తెలిపారు. 2011లో దేశ వ్యాప్తంగా దాదాపు 7 లక్షల వీసా అప్లికేషన్లు తమ కార్యాలయానికి వచ్చాయని ఆయన చెప్పారు. భారత్లో ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్, ముంబై దౌత్య కార్యాలయాలల్లో సిబ్బంది సంఖ్యను గత అయిదేళ్లతో పొలిస్తే గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment