సిడ్నీ,జనవరి 3: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం మొదలైన రెండవ టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసింది. మూడి వికెట్లనూ జహీర్ ఖాన్ తీసుకున్నాడు. అంతకుముందు భారత్ జట్టు 191 పరుగులకు ఆలౌట్ అయింది. ధోనీ 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సచిన్ 41, సెహ్వాగ్ 30, కొహ్లీ 23, అశ్విన్ 20, ద్రావిడ్ 5, లక్ష్మణ్ 2, పరుగులు చేయగా, గంభీర్, జహీర్, ఇషాంత్, యాదవ్ డకౌట్ అయ్యారు. ఆసిస్ బౌలర్లు ప్యాటిన్సన్ కు 4 వికెట్లు, సిడేల్, హిల్వేఫనాన్కు మూడేసి వికెట్లు దక్కాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment