పెర్త్,జనవరి 15: భారత్ మరో సారి ఇన్నింగ్స్ ఓటమి మూట గట్టుకుంది. పెర్త్ లో జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 37 పరుగుల తేడాతో అసీస్ చేతిలో ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 208 పరుగులు వెనకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 171 పరుగులకె ఆల్ అవుట్ అయింది. దీనితో నాలుగు టెస్ట్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా 3-0 తో కైవశం చేసుకుంది. నాల్గవ, ఆఖరి టెస్ట్ ఈ నెల 24న అడిలాయి డ్ లో మొదలవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment