వాషింగ్టన్,జనవరి 11: అమెరికాలోని అట్లాంటాలో భారత కాన్సులేట్ కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. దీంతో న్యూయార్క్, చికాగో, శాన్ఫ్రాన్సిస్కో, హూస్టన్లలో ఉన్న కాన్సులేట్ కార్యాలయాలతో కలిపి అమెరికాలో మొత్తం ఐదు కార్యాలయాలు భారతీయులకు సేవ లందిస్తున్నాయి. అట్లాంటాలోని ఈ నూతన కాన్సులేట్ ద్వారా జార్జియా పరిధిలోని లక్ష మంది వరకూ భారతీయులు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఆగ్నేయ అమెరికాలో సుమారు 2 లక్షల 90 వేల మందికి ఈ కాన్సులేట్ ద్వారా ప్రయోజనం కలగనుంది. సీనియర్ భారత దౌత్యవేత్త అజిత్ కుమార్ను నూతన కాన్సులేట్కు మొదటి కాన్సుల్ జనరల్గా భారత్ నియమించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment