Friday, January 27, 2012

టీమిండియా 166/6

అడిలైడ్,జనవరి 27:  అడిలైడ్ లో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో  విజయం కోసం 500 పరుగులు చేయాల్సివున్న  టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు  ఆరు వికెట్లు నష్టపోయింది‌.  సెహ్వాగ్‌ ఒక్కడే రాణించి 62 పరుగులు సాధించగా లక్ష్మణ్‌ 33 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ లియాన్‌ మూడు, పేస్‌ బౌలర్‌ హారిస్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...