అడిలైడ్,జనవరి 27: అడిలైడ్ లో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో విజయం కోసం 500 పరుగులు చేయాల్సివున్న టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో 166 పరుగులకు ఆరు వికెట్లు నష్టపోయింది. సెహ్వాగ్ ఒక్కడే రాణించి 62 పరుగులు సాధించగా లక్ష్మణ్ 33 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ లియాన్ మూడు, పేస్ బౌలర్ హారిస్ రెండు వికెట్లు తీసుకున్నారు.
Friday, January 27, 2012
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment