న్యూఢిల్లీ,డిసెంబర్ 10: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు, తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముడి పెట్టారు. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభం కాదని, తెలంగాణ సమస్య సంక్లిష్టమైందని ఆయన అన్నారు. అయినా ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఏకాభిప్రాయ సాధనకు కూడా ప్రయత్నిస్తున్నామని, పెద్ద యెత్తున కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment