పనాజీ, డిసెంబర్ 11: ప్రసిద్ధ కార్టూనిస్ట్ మారియో మిరాండా (85) గోవా రాజధాని పనాజీ చేరువలోని లొవుటోలిమ్ గ్రామంలో తన స్వగృహంలో ఆదివారం ఉదయం నిద్రలోనే కన్ను మూశారు. గోవా ప్రజల జీవన శైలిని తన కార్టూన్లలో ప్రతిబింబించిన మిరాండా ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘ఎకనామిక్ టైమ్స్’, ‘ఫెమినా’ వంటి పత్రికల్లో ఆయన కార్టూన్లు పాఠకాదరణ పొందాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment