22 మంది టూరిస్ట్ లకు 'పులికాట్'

చెన్నై,డిసెంబర్ 25: : తమిళనాడు లోని పులికాట్ సరస్సులో పర్యాటకుల బోటు మునిగి  22 మంది మరణించారు.  చెన్నై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలవేరుకాడు వద్ద  ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 60మంది  బోటులో విహారానికి వెళ్ళగా, మిగిలినవారు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.    

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు