Sunday, December 25, 2011

22 మంది టూరిస్ట్ లకు 'పులికాట్'

చెన్నై,డిసెంబర్ 25: : తమిళనాడు లోని పులికాట్ సరస్సులో పర్యాటకుల బోటు మునిగి  22 మంది మరణించారు.  చెన్నై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలవేరుకాడు వద్ద  ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 60మంది  బోటులో విహారానికి వెళ్ళగా, మిగిలినవారు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.    

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...