Monday, December 26, 2011

ఆస్ట్రేలియా 277/6

మెల్‌బోర్న్,డిసెంబర్ 26:  భారత ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, జహీర్‌లు రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో  6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఓపెనర్ కోవాన్ 68 పరుగులు చేయగా,, వార్నర్ 37, పాంటింగ్ 62, క్లార్క్ 31 పరుగులు చేశారు. హస్సీ, మార్ష్  పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. హాడీన్ 21 పరుగులతోను, సిడ్లే 34 పరుగులతోనూ   క్రీజులో ఉన్నారు. ఉమేష్ యాదవ్ 3, జహీర్ 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...