న్యూఢిల్లీ,నవంబర్ 16: : పెరగడమే తప్ప తగ్గడం తెలియని పెట్రోల్ ధరలు 33 నెలలలో మొదటిసారి స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గడంతో పెట్రోల్ ధరను చమురు కంపెనీలు కాస్త తగ్గించి జనంపై కనికరం చూపాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.25 పైసలు తగ్గింది. హైదరాబాదులో తగ్గింపు రూ. 1.85 పైసలుదాకా వుంది. పెట్రోల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఇటీవల నిరసన వ్యక్తమైంది. తృణమూల్ కాంగ్రెసు నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెట్రోల్ ధర పెంపుపై కాంగ్రెసు మీద తీవ్రంగా మండిపడ్డారు. యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని కూడా ఆమె బెదిరించిన విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment