ముంబై,నవంబర్ 25: సచిన్ వందవ సెంచరీ అభిమానులకు అందని ద్రాక్షే అవుతోంది. వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న మూడవ ఆఖరి టెస్ట్ లో సచిన్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటై, వందో సెంచరీని ఆరు పరుగుల తేడా తో మిస్ కావటంతో క్రీడాభిమానులంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. భారత్కు వన్డే ప్రపంచకప్ను అందించిన అభిమాన వాంఖడే స్టేడియంలో సచిన్ సెంచరీ మిస్ కావడం అభిమానులకు ఆవేదన కలిగించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment