Friday, November 25, 2011

ఏంటి సచినూ ఇది...!

ముంబై,నవంబర్ 25: సచిన్ వందవ సెంచరీ అభిమానులకు అందని ద్రాక్షే అవుతోంది.  వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న మూడవ ఆఖరి టెస్ట్ లో  సచిన్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటై,  వందో సెంచరీని ఆరు పరుగుల తేడా తో  మిస్ కావటంతో క్రీడాభిమానులంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించిన అభిమాన వాంఖడే స్టేడియంలో సచిన్ సెంచరీ మిస్  కావడం అభిమానులకు ఆవేదన  కలిగించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...