Sunday, November 20, 2011

అసోం, నాగాలాండ్ లలో భూకంపం

న్యూఢిల్లీ,నవంబర్ 21:  అసోం, నాగాలాండ్ లలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9 గా నమోదు అయింది. . ఉదయం 8.45 గంటలకు భూమి 15-20 సెకన్ల పాటు కంపించటంతో ప్రజలు భయాందోళనలతో తూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంఫాల్ కు 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని  గుర్తించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...