అసోం, నాగాలాండ్ లలో భూకంపం

న్యూఢిల్లీ,నవంబర్ 21:  అసోం, నాగాలాండ్ లలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9 గా నమోదు అయింది. . ఉదయం 8.45 గంటలకు భూమి 15-20 సెకన్ల పాటు కంపించటంతో ప్రజలు భయాందోళనలతో తూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంఫాల్ కు 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని  గుర్తించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు