కేంద్ర మంత్రి కుమారునితో జెనీలియా పెళ్లి

ముంబై,నవంబర్ 15: ప్రముఖ సినీ నటి జెనీలియా పెళ్లి కేంద్ర మంత్రి కుమారునితో ఖరారైంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విలాస్ రావు కుమారుడు రితీష్ ని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఫిబ్రవరి 4న వీరి పెళ్లి జరుగనుంది. వీరిద్దరూ 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు