వాషింగ్టన్,నవంబర్ 12: వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సమీపంలో శుక్రవారం కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి రూస్ వెల్ట్ బ్రిడ్జి మీదుగా పరిగెత్తినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనతో వాషింగ్టన్ డీసీ మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఆ కాల్పులు శ్వేతసౌధాన్ని గురిపెట్టి జరిగాయని చెప్పడానికి ఆధారాలు లెవని అధికారులు అంటున్నారు. పశ్చిమ దిశగా రెండు వాహనాలు వెళ్లినట్లు కూడా వారు గుర్తించారు. కాగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కాలిఫోర్నియాలో ఉన్నారు. .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment