Sunday, November 27, 2011

రెండు లగ్జరీ బస్సులు ఢీ: 13మంది దుర్మరణం

నాగపూర్,నవంబర్ 28:  మహారాష్ట్రలో  సోమవారం తెల్లవారు ఝామున నాగపూర్-ఔరంగాబాద్ జాతీయ రహదారిపై బుల్దాన్ సమీపంలో రెండు లగ్జరీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 13మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 70మంది గాయపడ్డారు. వారిలో 20మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...