రెండు లగ్జరీ బస్సులు ఢీ: 13మంది దుర్మరణం

నాగపూర్,నవంబర్ 28:  మహారాష్ట్రలో  సోమవారం తెల్లవారు ఝామున నాగపూర్-ఔరంగాబాద్ జాతీయ రహదారిపై బుల్దాన్ సమీపంలో రెండు లగ్జరీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 13మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 70మంది గాయపడ్డారు. వారిలో 20మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు