లోకాయుక్త కోర్టులో లొంగిపోయిన యడ్యూరప్ప

బెంగళూరు,అక్టోబర్ 15: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లోకాయుక్త కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఈ నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భూ కేటాయింపులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్ప అరెస్ట్ కు ఈ ఉదయం లోకాయుక్త కోర్టు వారెంట్ జారీ చేసింది.   ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనే వచ్చి  కోర్టులో లొంగిపోయారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు