Saturday, October 15, 2011

లోకాయుక్త కోర్టులో లొంగిపోయిన యడ్యూరప్ప

బెంగళూరు,అక్టోబర్ 15: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లోకాయుక్త కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఈ నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భూ కేటాయింపులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్ప అరెస్ట్ కు ఈ ఉదయం లోకాయుక్త కోర్టు వారెంట్ జారీ చేసింది.   ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనే వచ్చి  కోర్టులో లొంగిపోయారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...