బెంగళూరు,అక్టోబర్ 15: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లోకాయుక్త కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఈ నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భూ కేటాయింపులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్ప అరెస్ట్ కు ఈ ఉదయం లోకాయుక్త కోర్టు వారెంట్ జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనే వచ్చి కోర్టులో లొంగిపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment