హైదరాబాద్,అక్టోబర్ 2: తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు నాగం జనార్దన రెడ్డి, వేణుగోపాల చారి, హరీశ్వర రెడ్డి, జోగు రామన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ రాజీనామాలు ఆమోదించేవరకు కదిలేది లేదని వారు డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో తలుపులు గడియ పెట్టుకుని బైఠాయించిన వారిని పోలీసులు శనివారం రాత్రి 11 గంటల తరువాత అరెస్ట్ చేశారు. పోలీసులు ఆ గది తలుపులు పగులగొట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని వదిలిపెట్టాలని కొందరు న్యాయవాదులు, తెలంగాణవాదులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఆ తరువాత టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వారి వారి ఇళ్లకు తరలించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment